Category: తెలంగాణ

నీటి ఆవాస జీవవైవిద్యం – బఫర్ జోన్ ఆవశ్యకత

నీటి ఆవాస జీవవైవిద్యం – బఫర్ జోన్ ఆవశ్యకత నీటి ఆవాసాలు – బఫర్ జోన్స్ అవసర ప్రముఖ్యత – శాస్త్రీయ విశ్లేషణ ప్రాజెక్టులు ఏవైనా – పర్యావరణ హితం కావాలి ప్రభుత్వాలు చెరువుల బఫర్ జోన్స్ జీవవైవిద్యం ప్రముఖ్యతను గుర్తించి…

విధి నిర్వహణతో పాటు సమాజ సేవలోనూ పోలీసులు

వేద న్యూస్, వరంగల్ క్రైమ్: విధి నిర్వహణతో పాటు సమాజ సేవలోనూ తాము ముందుంటామని ఓ కానిస్టేబుల్ నిరూపించారు. మండుటెండలో రోడ్డు దాటడానికి ఇబ్బంది పడుతున్న వృద్ధురాలికి ఏఆర్ (స్పెషల్ పార్టీ) కానిస్టేబుల్ సహాయం చేసి తన మానవత్వం చాటుకున్నారు. బుధవారం…

ప్రకృతి వినాశనం: ఐదు దశాబ్దాల విధ్వంసం – వన్యప్రాణుల ఆక్రందన

ప్రకృతి సమతుల్యతలో అడవులు భూమికి ఊపిరితిత్తుల వంటివి. కానీ గత 50 ఏళ్లలో మానవుడు సాధించిన ‘అభివృద్ధి‘ వెనుక ప్రకృతి చేసిన త్యాగం వెలకట్టలేనిది. అడవుల విస్తీర్ణం తగ్గడం, కార్చిచ్చులు పెరగడం మరియు వన్యప్రాణుల ఆవాసాలు విచ్ఛిన్నం కావడం వల్ల భూగోళం…

డ్యూటీకి రాని డాక్టర్లకు జీతాలు ఎందుకు?..(వీడియో) ఎములాడ ఏరియా ఆస్పత్రిలో ఇదీ కథ..

వేములవాడ ఏరియా హాస్పిటల్‌లో దారుణ పరిస్థితులు గంటల తరబడి క్యూ లో ప్రజల అవస్థలు డాక్టర్ లు సమయానికి రాక పెషేంట్ ల ఇబ్బందులు వేద న్యూస్, ప్రత్యేక ప్రతినిధి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏరియా ఆసుపత్రిలో పేషెంట్ల పరిస్థితి…

పంచాంగం ఆవిష్కరణ

వేద న్యూస్,వేములవాడ ప్రతినిధి: శ్రీరామ్ హనుమాన్ సేన ఆధ్వర్యంలో సనాతన పంచాంగాన్ని అనుసరించి ఉగాది నుండి ఉగాది వరకు నూతన క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది.. శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ దేవాలయం భీమేశ్వర స్వామి సన్నిధానంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మాసాలును,పక్షాలను,…

తెలుగు నూతన పరాభవ నామ సంవత్సరం సందర్భంగా పంచాంగ శ్రవణం

వేద న్యూస్,బోయినిపల్లి : రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం, విలాసాగర్, గ్రామంలో తెలుగు నూతన పరాభవ నామ సంవత్సరం, సందర్భంగా విలాసాగర్ లోని విశ్వబ్రాహ్మణ సంఘం, ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం, కార్యక్రమం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో విలాసాగర్ గ్రామ సర్పంచ్ ఏనుగుల…

ఉగాది పర్వదినం సందర్భంగా తడగొండ గ్రామంలో ప్రత్యేక పూజలు

వేద న్యూస్,బోయినిపల్లి : రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం తడగొండ గ్రామంలో పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినం, పురస్కరించుకొని గ్రామ సర్పంచ్ ఉయ్యాల శ్రీనివాస్ గౌడ్, ఉప సర్పంచ్ చేపూరి వెంకటేష్, మరియు పాలకవర్గం గ్రామం సుభిక్షంగా, ఉండాలని…

పుట్టిన రోజు సందర్భంగా మొక్కలు నాటిన మాజీ సర్పంచ్ అక్కెనపెల్లి జ్యోతి కరుణాకర్

వేద న్యూస్, బోయినిపల్లి : రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం స్థంభంపల్లి గ్రామంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్,హరిత సేనలో పాల్గొని స్తంభంపల్లి గ్రామంలోని వాటర్ ప్లాంట్, పక్కన కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలతో కలిసి వేప మొక్కలు,నాటిన మాజీ సర్పంచ్…

జ్యూట్ బ్యాగ్స్ అందజేత 

వేద న్యూస్, రామడుగు: రామడుగు మండలంలోని వెదిర వెంకటగిరి గ్రామంలో తయారు చేస్తున్న కొత్తపల్లి మాధవి, వడ్లూరి రాణి తయారు చేస్తున్న సందర్భంగా జ్యూట్ బ్యాగ్ ను కరీంనగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్న రెడ్డి కి వెంకటగిరి…

నవోదయలో సీట్ సాధించిన విద్యార్థినికి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సన్మానం

వేద న్యూస్, చొప్పదండి: డిసెంబర్ నెలలో నిర్వహించిన నవోదయ ప్రవేశ పరీక్షలో పూరెళ్ల సహస్ర ఆరవ తరగతిలో ప్రవేశానికి అర్హత సాధించింది. ఈ సందర్బంగా విద్యార్థినిని కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం…