Category: ఆంధ్రప్రదేశ్

సీఎం చంద్రబాబును కలిసిన విప్ తోయక జగదీశ్వరి

నియోజకవర్గ సమస్యలపై వినతి పలు అభివృద్ధి పనులకు నిధులు రిలీజ్ చేయాలని రిక్వెస్ట్ వేద న్యూస్, పార్వతీపురం మన్యం జిల్లా ప్రతినిధి: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో…

ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో గిరిజన యువత పెద్ద ఎత్తున పాల్గొనాలి

ఆదివాసి గిరిజన సంఘం నాయకులు హెచ్ రామారావు పిలుపు వేద న్యూస్, పార్వతీపురం మన్యం జిల్లా ప్రతినిధి: ఆగస్టు 9న (శనివారం) ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా గిరిజన యువతి యువకులు పెద్ద ఎత్తున.. ప్రతి గ్రామంలో జరిగే ఈ సంబరాల్లో…

అవినీతికి ఆస్కారం లేకుండా పుర‘పాలన’ను చక్కదిద్దాలి

చెరువులను పరిరక్షించాలి: కాంగ్రెస్ పార్టీ నాయకులు వేద న్యూస్, పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి: పార్వతీపురం పుర పాలనను చక్కదిద్దాలని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. గురువారం కాంగ్రెస్ పార్టీ ఓ బి సి పార్వతీపురం మన్యం జిల్లా…

సీపీఐ నేత రామచంద్రరావు తుదిశ్వాస.. మాజీ డిప్యూటీ సీఎం రాజన్న నివాళి

వేద న్యూస్, పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి: సాలూరు పట్టణం వేదసమాజం వీధిలో నివాసముంటున్న పట్టణ మాజీ కౌన్సిలర్, సీపీఐ నాయకులు కామ్రేడ్ సిద్దాబత్తుల రామచంద్రరావు(77) గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ.. మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ విషయం…

ఆశా వర్కర్ల జిల్లా మహాసభ జయప్రదం చేయండి

వేద న్యూస్, పార్వతిపురం: కొమరాడ మండలంలో మాదలంగి కొమరాడ కూనే రామభద్రపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని ఆశ, కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల సమావేశాలలో సిఐటియు నాయకులు పాల్గొని ప్రసంగించారు. గ్రామీ ణ పట్టణ ప్రాంతాలలో వైద్య ఆరోగ్య రంగ సేవలు…

తహశీల్దార్ గారు.. కలప ఎవరిదో తేల్చడానికి ఇంత జాప్యమెందుకు?

వేద న్యూస్, పార్వతిపురం: పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం చోళపదం గ్రామ సమీపంలో అంత రాష్ట్ర రహదారికి ఆనుకొని ఉన్న ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న సుమారు 78 ఎకరాల అగ్రిగోల్డ్ భూములలో కొన్ని ఎకరాలు టేకు తోట ఉందని సీపీఎం…

వరి సాగులో ఏ గ్రేడ్ మోడల్స్‌తో రైతులకు అధిక దిగుబడి

వేద న్యూస్, పార్వతీపురం: పార్వతిపురం మండలం పెదబోండపల్లి రైతులు యాడ్రాపు అప్పలనాయుడు, సోదరపు ధనుంజయ్, యాడ్రాపు స్వామి నాయుడు వరిలో ఏ గ్రేడ్ మోడల్ ద్వారా అధిక దిగుబడి పొందుతున్నారు. వరి పొలంలో 0.10 సెంట్లు గట్టు వెడల్పు చేసుకుని.. అంతరపంటలుగా…

ఘనంగా మాజీ మంత్రి శత్రుచర్ల పుట్టిన రోజు వేడుకలు

వేద న్యూస్, పార్వతిపురం: మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు పుట్టిన రోజు వేడుకలు సోమవారం ఆయన స్వగ్రామం చినమేరంగిలోని నివాసంలో ఘనంగా జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి, బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన ఈ సెలబ్రేషన్స్‌లో పాల్గొని విజయరామరాజు‌కు…

రాష్ట్రంలో డిగ్రీ ఉన్నట్లా.. లేనట్లా?: వంగల దాలినాయుడు ప్రశ్న 

ఎస్ఎఫ్ఐ నిరవధిక దీక్షలకు కాంగ్రెస్ ఓబీసీ నేత సంఘీభావం వేద న్యూస్, పార్వతీపురం: రాష్ట్రంలో డిగ్రీ ఉన్నట్లా…? లేనట్లా…? అని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఓబిసి జిల్లా చైర్మన్, పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జిల్లా అధ్యక్షులు వంగల దాలినాయుడు…

రైతు గెలుపు బాబు సంకల్పం: ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర

వేద న్యూస్, పార్వతీపురం మన్నెం జిల్లా: రైతు గెలవాలి.. వ్యవసాయం నిలవాలనేది తెలుగుదేశం ప్రభుత్వం నినాదం, ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పమని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర స్పష్టం చేశారు. సీతానగరం మండలం గుచ్చిమి గ్రామంలో అన్నదాత సుఖీభవ రైతు సదస్సులో శనివారం…