Category: తెలంగాణ

పర్యావరణంపై అవగాహన లేకపోతే మనుగడ లేదు

జీవ వైవిధ్య కావ్యం: పర్యావరణ విద్య, సుస్థిరత పర్యావరణ విద్య నేడు ఉద్యమంలా సమాజంలో రావాలి పర్యావరణం అనేది మన వెలుపల ఎక్కడో ఉన్న ఒక దృశ్యం కాదు; అది మనలోనూ, మన చుట్టూనూ నిరంతరం ప్రవహించే ఒక మహా కావ్యం.…

మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య..! తోటి కానిస్టేబుల్ వేధింపులే కారణమని సూసైడ్ నోట్..?

వేద న్యూస్, వరంగల్ క్రైమ్ : వరంగల్ పోలీస్ కమిషనరేట్ మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మహిళా కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న సంగీత (33) అనే యువతి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మంగళవారం…

రూ.7.2 కోట్లు…? సబ్‌ రిజిస్ట్రార్ల అవినీతి బాగోతం..

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి : వరంగల్ పరిధిలోని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న పక్కా సమాచారంతో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు జరిపిన దాడుల్లో ఇద్దరు సబ్-రిజిస్ట్రార్ల అక్రమ వసూళ్ల బాగోతం బట్టబయలైంది. సబ్-రిజిస్ట్రార్-II దావులూరి ఆనంద్,…

కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును ఇందుకే సీఎం పరిశీలించారా..?

వేద న్యూస్, కాలేశ్వరం : కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును పునరుద్ధరించాలని సంకల్పించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజీ ప్రాంతాన్ని సందర్శించి పరిశీలించారు. మంత్రులు, నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులతో కలిసి మేడిగడ్డ డ్యామ్ సైట్‌ను చేరుకున్న…

దుమ్ములేపిన డీపీఎస్ పల్లవి ప్రభంజనం

వేద న్యూస్, హైదరాబాద్: – సీబీఎస్ఈ టెన్త్ ఫలితాల్లో సత్తా చాటిన స్టూడెంట్స్ – అన్ని స్కూళ్లలో100 శాతం ఉత్తీర్ణత నమోదు – 95 శాతానికి పైగా స్కోర్ చేసిన 237 మంది విద్యార్థులు – 716 మంది స్టూడెంట్స్ 90…

గార్బేజ్ పికింగ్ స్టిక్‌తో చెత్త సేకరణ సులభం: కలెక్టర్ డా.సత్య శారద

వేద న్యూస్, వరంగల్. జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం జిల్లా కలెక్టర్ డా. సత్య శారద గార్బేజ్ పికింగ్ స్టిక్ వినియోగంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మన చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత…

ఎండలో తిరుగుతున్నారా.. జాగ్రత్త!

వేద న్యూస్, నల్లబెల్లి: వేసవికాలం ప్రారంభంతో ప్రజలు వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారి డాక్టర్ పి.బి. ఆచార్య సూచించారు. ప్రత్యేకంగా వృద్ధులు, చిన్నారులు అధిక ఉష్ణోగ్రతల ప్రభావానికి గురికాకుండా జాగ్రత్త పడాలని తెలిపారు. ఉదయం 10 గంటలలోపు పనులు ముగించుకుని,…

సైబర్ కేటుగాళ్లు మూడేళ్లలో ఎంత దోచేశారంటే..? (cyber crime)

= 3లక్షలకు పైగా ఫిర్యాదుల = డిజిటల్ విప్లవం.. నేరగాళ్లకు వరం = చదువుకున్న వారు, ఉన్నతోద్యోగులు, రిటైర్డ్ ఎంప్లాయీసే బాధితులు = ప్రజా ప్రతినిధులు సైతం కేటుగాళ్ల వలకి.. = విన్యూత్న వ్యూహాలతో బురిడీ = జీవితకాల సంపాదన క్షణాల్లో…

జూన్ 2 ‘డెడ్ లైన్’..!

=పెండింగ్ సమస్యలపై ఉద్యోగుల సమర శంఖం = తెలంగాణవ్యాప్తంగా మిన్నంటిన నిరసన జ్వాలలు =పీఆర్సీ అమలు చేయకపోతే ఆందోళనలు ఉధృతం = వృద్ధాప్యంలో తప్పని పెన్షనర్ల తిప్పలు = పాత పెన్షన్ విధానంపై వెనక్కి తగ్గేదే లేదన్న ఉపాధ్యాయ లోకం =…

‘మల్లన్న’.. ఏందీ మాయ!

= సీఎంఆర్ పేరిట ఓ రైస్ మిల్లర్ మాయాజాలం = సుమారు రూ.80 కోట్ల వరకు ప్రభుత్వ సొమ్ము ఎగవేత = కనపర్తి రైస్ మిల్లులో అంతులేని అక్రమాలు = లక్ష క్వింటాళ్ల ధాన్యం గోల్‌మాల్ = పాతవి ఇవ్వరు.. కొత్తవి…