అదృశ్యమవుతున్న కంటిపాపలు!
= కన్నవారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న కిడ్నాప్ ముఠాలు = సమాజానికి ప్రమాద హెచ్చరిక = ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా పెరుగుతున్న అదృశ్య ఘటనలు = పిల్లల మిస్సింగ్ తో కన్నవారికి ఆవేదన = మానవ అక్రమ రవాణా, బలవంతపు…
= కన్నవారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న కిడ్నాప్ ముఠాలు = సమాజానికి ప్రమాద హెచ్చరిక = ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా పెరుగుతున్న అదృశ్య ఘటనలు = పిల్లల మిస్సింగ్ తో కన్నవారికి ఆవేదన = మానవ అక్రమ రవాణా, బలవంతపు…
వేదన్యూస్ తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో యూరియా విషయంలో కేంద్రం ఇబ్బందిపెడితే ఊరుకోమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎరువుల కోసం రైతుల పక్షాన పోరాడతామని, కాంగ్రెస్ ఎంపీలతో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ధాన్యం కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వానిదన్నారు. పెరిగిన ఇంధన…
వేదన్యూస్ తెలంగాణ దేశంలో అత్యధికంగా ధాన్యం కొనుగోలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని మంత్రి తుమ్మల తెలిపారు. HYDలో సహచర మంత్రులతో కలిసి ప్రెస్మెట్లో మాట్లాడారు. సిమెంట్, ఇసుక లారీలను కూడా ధాన్యం సేకరణకు ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. BRS పార్టీ 10…
వేదన్యూస్ కమలపూర్ కమలాపూర్ మండలం ఉప్పల్లో జరుగుతున్న ఉపాధి హామీ పనులను కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ పరిశీలించారు. పని ప్రదేశంలో 480 మంది కూలీలు హాజరుకావడం, వారికి తాగునీరు, టెంట్లు, ఓఆర్ఎస్ వంటి వసతులు కల్పించడంపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు.…
వేదన్యూస్ ఆంద్రప్రదేశ్ తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించే భక్తుల సంఖ్య రికార్డుస్థాయికి చేరింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మే నెలలో (27 వరకు) అత్యధికంగా 12.43 లక్షల మంది తలనీలాలు సమర్పించినట్లు టీటీడీ తెలిపింది. ఈ సంఖ్య…
వేదన్యూస్ ఆంద్రప్రదేశ్ టీడీపీ మహానాడులో ఓ దృశ్యం అందరినీ ఆకర్షించింది. నిన్న పార్టీ అధినేత చంద్రబాబు వర్షిణి అనే ట్రాన్సజెండర్కు సభలో మాట్లాడే అవకాశం ఇచ్చారు. మహానాడు చరిత్రలో ట్రాన్స్ జెండర్ ప్రసంగించడం ఇదే తొలిసారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అనంతరం…
టీచర్స్ కాలనీ ఫేజ్ -2లో డ్రైనేజ్ సమస్యలను వెంటనె పరిష్కరించాలని డిమాండ్ హనుమకొండ వడ్డేపల్లి టీచర్స్ కాలనీ ఫేజ్-2లో డ్రైనేజీ సమస్య తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రిటైర్డ్ టీచర్ కందుకూరి దేవదాసు ఇంటి పక్కనున్న ఖాళీ స్థలంలో కాలనీవాసులు డ్రైనేజీ…
వేదన్యూస్ హైదరాబాద్ హైదరాబాద్ లో ఈ రోజు జరిగిన TGERC మీటింగ్లో ఆసక్తికర దృశ్యం కనిపించింది. ఈ మీటింగు TRS నుంచి కవిత వచ్చారు. BRS తరఫున మాజీ మంత్రులు జగదీశ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి సహా మరికొందరు హాజరయ్యారు. దీంతో…
వేదన్యూస్ NEET పేపర్ లీక్ ఘటనపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. NTA సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, హై లెవెల్ కమిటీ చీఫ్, ఇస్రో మాజీ ఛైర్మన్ రాధాకృష్ణన్ విచారణకు హాజరయ్యారు. గతంలో మానిటరింగ్ కమిటీ…
వేదన్యూస్ స్వచ్ఛందంగా సెక్స్ వర్క్ చేసే వయోజనులపై దాడులు చేయడం, క్రిమినల్ కేసులు పెట్టడం చట్టవిరుద్ధమని SC వ్యాఖ్యానించింది. వారిని వదిలి, మహిళలు, మైనర్లను అక్రమ రవాణా చేసే మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. స్వచ్ఛందంగా లైంగిక వృత్తిని ఎంచుకున్న…