Author: vedha news

జూన్ 30లోగా గ్యాస్ సబ్సిడీకి ఇ-కేవైసీ తప్పనిసరి

వేదన్యూస్ దేశవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. గ్యాస్ సబ్సిడీని కొనసాగించడానికి ఇ-కేవైసీని తప్పనిసరి చేసింది. నకిలీ కనెక్షన్లను అరికట్టడానికి, అర్హులైన వారికే సబ్సిడీ అందించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇ-కేవైసీ అప్డేట్ చేయడానికి…

రైతుగోస- బీజేపీ భరోసా

వేదన్యూస్ తెలంగాణ ఎల్లుండి నుంచి మూడ్రోజుల పాటు బీజేపీ నిరసనలు తెలంగాణ రాష్ట్రంలో ఎల్లుండి నుంచి 3 రోజుల పాటు బీజేపీ పోరుబాట చేపట్టనుంది. ‘రైతు గోస- బీజేపీ భరోసా’ పేరుతో రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టనున్నారు. తొలి…

SBIలో 7,150 అప్రెంటిస్ పోస్టులు.. జూన్ 08 వరకు అవకాశం

వేదన్యూస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అప్రెంటిస్ యాక్ట్ 1961 కింద దేశవ్యాప్తంగా 7,150 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన, 20-28 ఏళ్ల మధ్య వయస్సు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. స్థానిక…

జూన్ 2 తరువాత మద్యం ధరల పెంపు

వేదన్యూస్ తెలంగాణ మద్యం ప్రియులకు రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇవ్వనుంది. రాష్ట్రంలో అన్ని రకాల మద్యం, బీర్ల ధరలను 10 నుంచి 15 శాతం వరకు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవం అనంతరం ధరల…

ఎండలో తిరిగొచ్చి చల్లటి నీరు తాగితే ప్రాణానికి ముప్పు

వేదన్యూస్ తెలంగాణ దేశంలో పెరుగుతున్న ఎండల తీవ్రత దృష్ట్యా బయట నుంచి ఇంటికి రాగానే చల్లటి నీరు తాగడం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలపై నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరం సహజంగా చల్లబడిన తర్వాతే సాధారణ నీరు లేదా కొద్దిగా చల్లని నీరు…

రైతులకు ఆసరాగా నిలిచిన పోలీసులు

వేదన్యూస్ నాగర్ కర్నూల్ : ధాన్యం తడిసిపోయి దుఃఖంలో ఉన్న రైతన్నలకు పోలీసులు ఆసరాగా నిలిచారు. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో కురిసిన భారీ వర్షానికి మార్కెట్ యార్డులోని మొక్కజొన్న పంట తడిసిపోయింది. పంట నీటిపాలు కావడంతో రైతులు ఆవేదన చెందారు.…

విద్యుత్ శాఖ నిర్లక్ష్యం.. చావుబతుకుల మధ్య నాగేష్

= ఎల్సీ ఇచ్చి కరెంట్ వదిలిన లైన్మెన్ = యశోద ఆసుపత్రిలో బాధితుడికి చికిత్స.. రోజుకు లక్షల్లో బిల్లు.. = ఏడాది పాపతో రోడ్డున పడ్డ అభాగ్యురాలు = భర్త ప్రాణాలు కాపాడాలంటూ భార్య లక్ష్మణ కన్నీటి విజ్ఞప్తి = అధికారుల…

తెలుగు రాష్ట్రాలు అగ్ని గుండం!

= రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న జనం = 48 దాటుతున్న ఉష్ణోగ్రతలు = తెలంగాణలో పదేళ్ల నాటి మే నెల రికార్డులు కనుమరుగు = వడదెబ్బతో ఒకే రోజు 22 మంది మృత్యువాత = కూలీలు, రైతులపైనే ఎండల పగ…

వెల్‌కమ్ టు మిల్స్ కాలనీ!

= కొత్త సీఐగా బాధ్యతలు స్వీకరించిన కర్రే స్వామి = స్టేషన్ పరిధిలో యథేచ్ఛగా అసాంఘిక కార్యకలాపాలు = యువతను పట్టిపీడిస్తున్న గంజాయి, మద్యం మహమ్మారి = కుప్పలుతెప్పలుగా బెల్ట్ షాపులు = రెచ్చిపోతున్న భూకబ్జాదారులు.. = స్టేషన్‌లో అడుగుపెట్టాలంటే పలుకుబడి…

కొడుకు ఘనకార్యం.. ‘బండి’ ఉక్కిరిబిక్కిరి!

= ఓ వైపు కొడుకు చేసి ఘనకార్యంతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు = మరోవైపు మంత్రి పదవి ఊడుతుందంటూ ప్రచారం.. = కొత్త పార్టీ పెడుతుండంటూ కోడై కూసిన సోషల్ మీడియా = అనుచరులతో బీజేపీ కార్యాలయంలో హంగామా వెనుక మర్మమేంటి? =…