Author: vedha news

అక్రమ పచ్చడి తయారీ కేంద్రంపై టాస్క్ ఫోర్స్ దాడి (వీడియో)

వేద న్యూస్, వరంగల్ క్రైమ్ : వరంగల్ నగరంలోని కాశీబుగ్గ ప్రాంతంలో అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో అక్రమంగా పచ్చడి తయారీ, నిల్వలు నిర్వహిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు.…

కడుపులోనే చిదిమేస్తున్రు! రాష్ట్రంలో గుట్టుగా లింగనిర్ధారణ

= యథేచ్ఛగా అక్రమ గర్భ విచ్ఛిత్తి = క్లినిక్ ల నుంచి కార్పొరేట్ హాస్పిటల్స్ దాకా విస్తరించిన ముఠా = తాజాగా హైదరాబాద్ లో పోలీసుల డెకాయ్ ఆపరేషన్‌ = గర్భిణిగా నటించి ముఠాను పట్టిన లేడీ పోలీస్ = విస్తుపోయే…

తాటి వనంకు నిప్పుపెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు..! (వీడియో)

వరంగల్ జిల్లా నర్సంపేట(మం) లక్నెపల్లి గ్రామంలోని తాటి వనంకు నిప్పుపెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు. పక్కన పెట్రోల్ బంకు ఉండడంతో భయాందోళనలో గ్రామస్తులు. ఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది.

సంపులో పడి చిన్నారి మృతి…చిన్నారి మృతితో తీవ్ర మనోవేదనకు గురైన నాన్నమ్మ గుండె పోటుతో మృతి..

జనగామ జిల్లాలో దారుణం.. చిన్నారిని బలి తీసుకున్న నీటి సంపు.. తట్టుకోలేక నానమ్మ మృతి…జనగామ పట్టణంలోని అంబేడ్కర్ నగర్లో విషాద ఘటన చోటుచేసుకుంది. రియాన్స్ (సంవత్సరం 6 నెలలు) అనే చిన్నారి ఇంటి వద్ద ఆడుకుంటూ వెళ్లి నీటి సంపులో పడి…

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ

వేద న్యూస్, పరకాల : పరకాల మండలం పోచారం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు ఉచిత నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. మంగళ వారం గ్రామానికి చెందిన గోవిందు కుమారస్వామి రూ. 10 వేల విలువ చేసే నోటు…

చెక్ డ్యాంలో గుర్తుతేలియని వృద్దురాలి మృతదేహం లభ్యం

వేద న్యూస్, పాపన్నపేట : సుమారు (55) సం రాల వయసు గల ఓ వృద్దురాలి మృతదేహం ఏడుపాయల చెక్ డ్యాం లో లభ్యమైనట్లు పాపన్నపేట ఎస్ ఐ శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. మంగళవారం చెక్ డ్యాం లో ఓ వృద్దురాలి…

పట్టపగలే యువకుడిపై కత్తులతో దాడి..! రంగంలోకి దిగిన పోలీసులు

వేద న్యూస్, కాటారం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో గుర్తుతెలియని దుండగులు పట్టపగలే ఓ యువకుడిపై కత్తులతో దాడి..ధన్వాడ – గుమ్మల్లపల్లి గ్రామాల మధ్యలో ఘటన.. ఓడిపిలవంచ గ్రామానికి చెందిన చిగురు గణేష్ పై కత్తులతో దాడి..గణేష్ కేకలు…

భక్తుల నమ్మకానికి తూట్లు..! సుప్రభాత సేవ ఇప్పిస్తామంటు రూ.6 వేలు వసూలు…!?

వేద న్యూస్, డెస్క్ : టీటీడీ ఉద్యోగుల సిఫార్సు లేఖలతో శ్రీవారి సుప్రభాత సేవ ఇప్పిస్తామంటు దాదాపు 60 మంది భక్తుల నుంచి రూ.6 వేలు చొప్పున వసూలు చేసిన దళారీ నిమ్మల శ్రీనివాసులు..! దళారిని నమ్మి తిరుమలకు వచ్చిన భక్తులు..…

బాసర అమ్మవారి ఆలయంలో చోరీ.. (వీడియో)

వేద న్యూస్, డెస్క్ : బాసర అమ్మవారి ఆలయంలో చోరీ జరిగింది. సరస్వతీ అమ్మవారి ఆలయం పై అంతస్తులోని మహంకాళి ఆలయంలో వెండి కిరీటం, హుండీ అపహరించారు. ఆలయ గేటు పగలగొట్టి వెండి కిరీటం, హుండీని దుండగులు చోరీ చేశారు. పూజారులు…

పవన్ కళ్యాణ్ ను విమర్శించే అర్హత కవితకు లేదు : వరంగల్ తూర్పు జనసేన పీఓసీ సభ్యులు గడ్డం రాకేష్

వేద న్యూస్, హన్మకొండ : జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను విమర్శించే అర్హత తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు లేదని జనసేనపార్టీ వరంగల్ తూర్పు పిఓసి సభ్యులు గడ్డం రాకేష్ మండిపడ్డారు.సోమవారం మీడియాతో మాట్లాడుతూ హన్మకొండ పర్యటనలో…