రోడ్డు ప్రమాదంలో రోడ్డు రవాణా శాఖ అధికారి మృతి..!
వేద న్యూస్, జయశంకర్ భూపాలపల్లి : రోడ్డు ప్రమాదంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా రోడ్డు రవాణా శాఖ అధికారి వెంకన్న మృతి. వెంకన్న ఆర్టీవో కార్యాలయం ముందు తనిఖీలు చేపడుతున్న క్రమంలో అతివేగంతో వచ్చిన టిప్పర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో…