Author: vedha news

వడదెబ్బ తగిలి ఒక్కరోజే 9 మంది మృతి

వేదన్యూస్ తెలంగాణ : భానుడి భగభగలకు తెలంగాణ అగ్నిగుండంలా మారింది. బుధవారం దాదాపు 19 జిల్లాల్లో 46+ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే వివిధ ప్రాంతాల్లో నిన్న ఒక్కరోజే వడదెబ్బకు గురై 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క ఉమ్మడి…

తెలంగాణ లో 2 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు..

వేదన్యూస్ తెలంగాణ : తెలంగాణ లో జూన్ 2 నుంచి దాదాపు 2 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జిల్లాల వారీగా అర్హుల జాబితాను సిద్ధం చేయాలని కలెక్టర్లను ఆదేశించింది. తొలుత దివ్యాంగులు, తర్వాత వృద్ధులు,…

కుర్చీ తాత ఇకలేరు

వేదన్యూస్ వరంగల్ : HYDలో కుర్చీ తాత మృతి వరంగల్ శివనగర్కు చెందిన ‘కుర్చీ తాత’ (షేక్ అహ్మద్ పాషా) HYDలో కన్నుమూశారు. SM ద్వారా ఎంతో ప్రజాదరణ పొందిన ఆయన ఎండల తీవ్రత కారణంగా బుధవారం కృష్ణకాంత్ పార్క్ వద్ద…

కాళేశ్వరంలో మొదలైన సరస్వతి నది అంత్య పుష్కరాలు 

వేదన్యూస్ కాళేశ్వరం : కాళేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కరాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయం 5:43 గంటలకు కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి తొలి పుష్కర స్నానం ఆచరించారు. అనంతరం మంత్రి శ్రీధర్ బాబు దంపతులు, మంత్రి…

వావ్.. ఫ్యూచర్ ఓరుగల్లు!

= మామునూరు ఎయిర్‌పోర్ట్‌, ఓఆర్ఆర్‌, మెగా టెక్స్‌టైల్ పార్క్‌తో మారుతున్న నగర రూపురేఖలు = హైదరాబాద్‌కు దీటుగా రియల్ ఎస్టేట్ హబ్‌గా ఎదుగుదల = ఆకాశాన్నంటనున్న భూముల ధరలు = వేలాది ఉద్యోగాలు కల్పించనున్న మెగా ప్రాజెక్టులు = హైదరాబాద్ ఐటీ…

జెండా పండుగని గ్రామ గ్రామాన ఘనంగా నిర్వహించాలి : కల్వకుంట్ల కవిత

వేదన్యూస్ హైదరాబాద్ (బంజారాహిల్స్ ) : కల్వకుంట్ల కవిత సమక్షంలో ఉమ్మడి వరంగల్ జిల్లా కు సంబందించిన ముఖ్య నాయకుల సమావేశం వరంగల్ TRS నాయకులు మడిపెల్లి సుశీల్ గౌడ్. గడ్డం సంతోష్ బండారి సుమన్ హరి కొప్పుల చక్రధర్ పాల్గోన్నారు.…

ఏసీబీ వలలో హన్మకొండ సబ్ రిజిస్ట్రార్.. అక్రమాస్తులు సీజ్

వేదన్యూస్ హనుమకొండ : అవినీతి ఆరోపణలతో గతంలో సస్పెండ్ అయిన హన్మకొండ సబ్ రిజిస్ట్రార్-2 దావులూరి ఆనంద్ ఇల్లు, బంధువుల ఇళ్లపై ACB అధికారులు ఏకకాలంలో సోదాలు చేశారు. ఈ దాడుల్లో అధికారిక లెక్కల ప్రకారమే రూ.1.94 కోట్ల అక్రమాస్తులను గుర్తించారు.…

వడదెబ్బతో ములుగు మున్సిపల్ కార్మికుడి మృతి

వేదన్యూస్ ములుగు : ములుగులో విషాదం చోటుచేసుకుంది మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికుడు సాంబయ్య విధులు నిర్వహిస్తుండగా తీవ్ర ఎండల కారణంగా వడదెబ్బతో మృతి చెందాడు. మధ్యాహ్న సమయంలో పనులు చేస్తూ అస్వస్థతకు గురైన సాంబయ్య మున్సిపాలిటీ కార్యాలయానికి చేరుకుని షెడ్డు కింద…

తేనెతీగలు ప్రకృతి సంరక్షకులు… భూమిపై జీవసూచికలు

ప్రపంచ తేనెటీగల దినోత్సవం, జీవవైవిధ్యం మరియు ప్రపంచ ఆహార భద్రత తేనెటీగలు ఏ రోజు అంతరించిపోతాయో, ఆ రోజే ఆహార ఉత్పత్తి నిలిచిపోయి భూమిపై జీవం అంతరిస్తుంది తేనెటీగల పర్యావరణ మరియు వ్యవసాయ ప్రాముఖ్యత ప్రపంచవ్యాప్తంగా మే 20న జరుపుకునే ప్రపంచ…

వరంగల్ ప్రభుత్వ నేత్ర వైద్య ఆసుపత్రికి మహర్దశ : మంత్రి కొండా సురేఖ

వేదన్యూస్ వరంగల్ : 100 పడకలకు విస్తరణ, రూ. 1.73 కోట్లతో అత్యాధునిక పరికరాలు ప్రారంభం వరంగల్ ప్రభుత్వ ప్రాంతీయ నేత్ర వైద్య ఆసుపత్రి (REH) అభివృద్ధిలో భాగంగా రూ. 75 లక్షల వ్యయంతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్లను రాష్ట్ర…