వడదెబ్బ తగిలి ఒక్కరోజే 9 మంది మృతి
వేదన్యూస్ తెలంగాణ : భానుడి భగభగలకు తెలంగాణ అగ్నిగుండంలా మారింది. బుధవారం దాదాపు 19 జిల్లాల్లో 46+ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే వివిధ ప్రాంతాల్లో నిన్న ఒక్కరోజే వడదెబ్బకు గురై 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క ఉమ్మడి…