భారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు సన్మానం
వేద న్యూస్, వరంగల్ టౌన్: వరంగల్ రామన్నపేటలోని డాక్టర్. ఏ. రాజేంద్రప్రసాద్ భారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కొత్తవాడలో గత పది సంవత్సరాల నుండి తీపి మొక్కజొన్న కంకులు ఉడికించి అమ్ముతున్నటువంటి శ్రీలతను మరియు పోచమ్మ…