అంధకారంలో స్మశానవాటిక
పోతననగర్ శ్మశాన వాటికలో దారుణ పరిస్థితులు అంధకారంలో అంతిమయాత్రలు… ప్రజల ఆవేదన వరంగల్ నగరంలోని పోతన నగర్ శ్మశాన వాటికలో కనీస సౌకర్యాలు లేవు. రాత్రి వేళల్లో శ్మశాన వాటిక పూర్తిగా అంధకారంలో మునిగిపోతుండటంతో అంత్యక్రియలకు వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు…
ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్ష తేదీల్లో మార్పు
వేదన్యూస్ తెలంగాణ బక్రీద్ పండుగ మే 27 వ తేదీన జరగాల్సిన పండుగను మే 28వ తేదీకి తెలంగాణ ప్రభుత్వం మార్చడంతో.. మే 28న జరగాల్సిన ఎన్విరాన్మెంట్ స్టడీస్ పరీక్షను మే 29కి ఇంటర్ బోర్డు మార్చింది. ఈ విషయాన్ని విద్యార్థులు,…
కానిస్టేబుల్ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలి: రాకేశ్ రెడ్డి
వేదన్యూస్ వరంగల్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్ రెడ్డి డిమాండ్ చేశారు. జీవో 87 రద్దు చేసి కానిస్టేబుల్ వయోపరిమితిని 34 లేదా 36 ఏళ్లకు పెంచాలని కోరారు. పోలీస్ శాఖలో 20…
విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
వేదన్యూస్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న తెలంగాణ క్యాబినెట్ భేటీలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేసేందుకు ఆమోదం తెలిపింది. అలాగే పాఠశాలలతో పాటు జూనియర్ కళాశాలల్లోనూ విద్యార్థులకు ఉదయం…
ఆసరా పెన్షన్ పొందుతున్న ప్రతి ఒక్కరు ఫేస్ ఆథెంటికేషన్ చేసుకోవాలి
వేదన్యూస్ వరంగల్ 23 వ డివిజన్ లో ఆసరా పెన్షన్ పొందుతున్న ప్రతి ఒక్కరు ఫేస్ ఆథెంటికేషన్ పూర్తి చేసుకోవలని విజ్ఞప్తి యెలుగం లీలావతి సత్యనారాయణ 23వ డివిజన్ ఆటోనగర్ కమ్యూనిటి హల్ వద్ద వార్డ్ ఆఫీసర్ పించన్ దారుల ఫేస్…
పాలిసెట్ లో ఆటో డ్రైవర్ కుమారుడు స్టేట్ ఫస్ట్
వేదన్యూస్ వరంగల్ గ్రేటర్ వరంగల్ నగరం కరీమాబాద్ కు చెందిన ఆటో డ్రైవర్ నామాల రాజు కుమారుడు లోకేశ్ పాలిసెట్ ఫలితాల్లో సరికొత్త రికార్డు సృష్టించాడు. శనివారం విడుదలైన ఫలితాల్లో లోకేశ్ ఎలాంటి కోచింగ్ లేకుండానే ఎంపీసీ విభాగంలో స్టేట్ ఫస్ట్…
బక్రీద్ పండుగ తేదీ లో మార్పు
వేదన్యూస్ తెలంగాణ బక్రీద్ (ఈద్-ఉల్-అజ్హా) పండుగ సందర్భంగా ప్రకటించిన సెలవు తేదీలో మార్పు తెలంగాణా ప్రభుత్వం ఇంతకుముందు 27-05-2026 (బుధవారం)గా ప్రకటించిన సెలవును, తెలంగాణ వక్ఫ్ బోర్డు మరియు మైనారిటీస్ వెల్ఫేర్ శాఖ సూచనల మేరకు *28-05-2026 (గురువారం)* కు మార్చుతూ…
జూన్ 30లోగా గ్యాస్ సబ్సిడీకి ఇ-కేవైసీ తప్పనిసరి
వేదన్యూస్ దేశవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. గ్యాస్ సబ్సిడీని కొనసాగించడానికి ఇ-కేవైసీని తప్పనిసరి చేసింది. నకిలీ కనెక్షన్లను అరికట్టడానికి, అర్హులైన వారికే సబ్సిడీ అందించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇ-కేవైసీ అప్డేట్ చేయడానికి…
రైతుగోస- బీజేపీ భరోసా
వేదన్యూస్ తెలంగాణ ఎల్లుండి నుంచి మూడ్రోజుల పాటు బీజేపీ నిరసనలు తెలంగాణ రాష్ట్రంలో ఎల్లుండి నుంచి 3 రోజుల పాటు బీజేపీ పోరుబాట చేపట్టనుంది. ‘రైతు గోస- బీజేపీ భరోసా’ పేరుతో రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టనున్నారు. తొలి…
SBIలో 7,150 అప్రెంటిస్ పోస్టులు.. జూన్ 08 వరకు అవకాశం
వేదన్యూస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అప్రెంటిస్ యాక్ట్ 1961 కింద దేశవ్యాప్తంగా 7,150 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన, 20-28 ఏళ్ల మధ్య వయస్సు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. స్థానిక…