Month: January 2024

కాంగ్రెస్ గెలుపులో నరేందర్ రెడ్డిది కీ రోల్

వరంగల్ ఎంపీ ఆస్పిరేంట్ రామకృష్ణ వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: టీపీసీసీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు వేం నరేందర్ రెడ్డిని వరంగల్ ఎంపీ ఆస్పిరెంట్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ శనివారం మర్యాదపూర్వకంగా కలిసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

అడ్తిదారుల సంఘం అధ్యక్షుడిగా ఎర్రబెల్లి

వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట పట్టణంలోని అడ్తిదారుల సంఘ భవనంలో అడ్తిదారుల సంఘం ఎన్నికలు శనివారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా గండ్రపల్లి గ్రామానికి చెందిన (కాంగ్రెస్ పార్టీ జమ్మికుంట మండల అధ్యక్షులు) ఎర్రబెల్లి రాజేశ్వర్ రావు ఏకగ్రీవంగా మూడోసారి ఎన్నికయ్యారు.…

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ చార్జిగా ఊకంటి

వేద న్యూస్, జమ్మికుంట: తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో జమ్మికుంట మండలకేంద్రంలో హుజురాబాద్ నియోజకవర్గ స్థాయి ఉద్యమకారుల ఫోరం సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశంలో ఉద్యమకారులు మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా తెలంగాణ కోసం కొట్లాడినటి ఉద్యమకారులను గుర్తించి వారిని…

జనవరి 22న హాలిడే..!

వేద న్యూస్, డెస్క్ : భారత దేశంలో జనవరి 22 వెరీ స్పెషల్ డే గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ రోజున అయోధ్య రామమందిరంలో భగవాన్ శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరగబోతోంది. ఈనేపథ్యంలో జనవరి 22న ఉత్తరప్రదేశ్‌లో సెలవు ప్రకటించారు. ఆ…

సంక్రాంతికి ఊరెళ్తున్నారా..జరభద్రం!

వేద న్యూస్, వరంగల్ క్రైమ్: సంక్రాంతి పండుగకు పిల్లలకు సెలవులుండటంతో చాలా మంది ప్రయాణాలు చేస్తుంటారు. అయితే ఇదే అదనుగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తుంటారు. పండగకు ఊళ్లకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనరేట్…

స్ఫూర్తి ప్రదాత వివేకానంద

ఎల్బీ కాలేజీలో ఘనంగా జాతీయ యువజన దినోత్సవం వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: ములుగు రోడ్డులోని లాల్ బహదూర్ కళాశాల ఎన్సిసి పదో తెలంగాణ బెటాలియన్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ‘‘జాతీయ యువజన దినోత్సవం’’ శుక్రవారం ఘనంగా నిర్వహించినట్లు…

ప్రజాసేవయే లక్ష్యంగా “యువ సేన ఫౌండేషన్’’ స్థాపన :  నాయకులు శివకోటి యాదవ్

స్వామి వివేకానంద జయంతి రోజున ప్రారంభం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా వివేకానంద జయంతి వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి/నర్సంపేట: స్వామి వివేకానంద 162 వ జయంతి సందర్భంగా “జాతీయ యువజన దినోత్సవాన్ని” పురస్కరించుకొని నర్సంపేట పట్టణంలో ప్రజాసేవయే లక్ష్యంగా నియోజవర్గ నాయకులు…

ఈ నెల 14 నుంచి మల్లిఖార్జున స్వామి బ్రహోత్సవాలు

వేద న్యూస్, ఎలిగేడు: ఎలిగేడు మండల పరిధిలోని లాలపల్లి గ్రామంలో కొలువైన మల్లిఖార్జున స్వామి వారి ఉత్సవాలను ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఆలయ కమిటీ చైర్మన్ గుర్రం మల్లారెడ్డి తెలిపారు. 14న సాయంత్రం 6…

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నియంత్రించాలి

అటవీ, పర్యావరణ,దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వేద న్యూస్, హైదరాబాద్ : భవిష్యత్ తరాలకు నివాసయోగ్యమైన పరిసరాలను అందించటం మన అందరి బాధ్యత అని అటవీ, పర్యావరణ,దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు.పచ్చదనం పెంపుకు ఎంతగా ప్రాధాన్యతను ఇస్తున్నామో,…

ఎస్ఆర్ యూనివర్సిటీలో విద్యార్థిని ఆత్మహత్య!

వేద న్యూస్, వరంగల్ క్రైమ్: హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం అనంతసాగర్ ఎస్ఆర్ యూనివర్సిటీలో దీప్తి రాథోడ్ అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. అనంతసాగర్ ఎస్ఆర్ యూనివర్సిటీలో బీఎస్సీ అగ్రికల్చర్ రెండో సంవత్సరం చదువుతున్న దీప్తి రాథోడ్..హాస్టల్ గదిలో ఎవరూ లేని…