Category: తెలంగాణ

గచ్చీబౌలి స్టేడియాన్ని ప్రపంచంలో అత్యుత్తమ క్రీడా వేదికగా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యం : సీఎం రేవంత్ రెడ్డి 

వేద న్యూస్, హైదరాబాద్ ప్రతినిధి: క్రీడారంగంలో హైదరాబాద్‌ను దేశానికి ఒక రోల్ మాడల్‌గా తీర్చిదిద్దాలని, అందుకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చెప్పారు. గచ్చీబౌలి స్టేడియాన్ని ప్రపంచంలో ఒక అత్యుత్తమ క్రీడా వేదికగా తీర్చిదిద్దాలన్నదే…

పదకొండైనా తహశీల్ ఆఫీసు తాళం తీయలేదు.. అదేంది?

అర్జీదారులు ఇబ్బందులు ప్రజాపాలన, గ్రామసభల పేరుతో కార్యాలయం మూసివేతపై ఆగ్రహం వేద న్యూస్,బోయినిపల్లి; రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బోయినిపల్లి మండలం కేంద్రంలో గురువారం ఉదయం 11 గంటల వరకూ ఎంఆర్ఓ,కార్యాలయం తలుపులకు, తాళాలు, వేసి ఉండటం ప్రజలను ఆశ్చర్యానికి, గురి చేసింది.…

తాళం తీయని ఎంఆర్ఓ కార్యాలయం..?

-అర్జీదారుల ఇబ్బందులు అంతా ఇంతా కాదు.. – ప్రజాపాలన, గ్రామసభల పేరుతో కార్యాలయం మూసివేతపై ఆగ్రహం వేద న్యూస్,బోయినిపల్లి; రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బోయినిపల్లి మండలం కేంద్రంలో గురువారం ఉదయం 11 గంటల వరకూ ఎంఆర్ఓ,కార్యాలయం తలుపులకు, తాళాలు, వేసి ఉండటం…

దిక్కుతోచని స్థితిలో గిరిజన రైతులు!

45 ఎకరాల్లో మొక్కజొన్న సాగు.. పట్టించుకోని ఆర్గనైజర్లు ప్రజావాణిలో తవసిబోడు రైతుల ఆవేదన ఎమ్మార్వోకు వినతి వేద న్యూస్ , కారేపల్లి : అమాయక గిరిజన రైతులను ఆశ చూపి, విత్తనాలు వేయించి, తీరా పంట చేతికొచ్చే సమయానికి ఆర్గనైజర్లు ముఖం…

గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

వేద న్యూస్, హైదరాబాద్ ప్రతినిధి : 2027 జూన్‌లో జరగబోయే గోదావరి పుష్కరాల నిర్వహణకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికలపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. పుష్కరాల కోసం బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరీవాహక ప్రాంతంలోని…

ఘనంగా వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ ప్లాటినం జూబ్లీ వేడుకలు

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో ప్లాటినం జూబ్లీ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. దేశ విదేశాల నుంచి వచ్చిన పూర్వ విద్యార్థులు పెద్ద…

మండల అధ్యక్ష పదవికి దరఖాస్తులు స్వీకరించిన డీసీసీ అధ్యక్షులు అయూబ్

వేద న్యూస్, పర్వతగిరి : వర్ధన్నపేట నియోజకవర్గంలోని పర్వతగిరి మండల అధ్యక్ష పదవుల కోసం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పర్వతగిరి మండలంలోని జేజేఆర్ గార్డెన్స్ లో వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు అయూబ్ ముఖ్య అతిథిగా…

ఉరి వేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య..!

వేద న్యూస్, పాపన్నపేట : మనస్థాపంతో ఉరి వేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని నార్సింగి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది.ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం…గ్రామానికి చెందిన ఫిరంగి సత్యనారాయణ (50) కల్లు వ్యాపారం చేస్తూ…

ముత్యాలమ్మ గుడికి ‘స్థల’ దానం

-60 గజాల స్థలాన్ని విరాళంగా ఇచ్చిన తుళ్లూరి దంపతులు -విరాళం విలువ రూ. 6 లక్షలు.. దాతలకు ఘన సన్మానం వేద న్యూస్, ఖమ్మం ప్రతినిధి : ఖమ్మం నగరం ఒకటో డివిజన్ కైకొండాయిగూడెంలోని ముత్యాలమ్మ దేవాలయ విస్తరణకు అదే డివిజన్…

6 నెలల పెండింగ్ వేతనాలు తక్షణమే చెల్లించాలి.. ఎమ్మెల్సీ అంజిరెడ్డికి వినతిపత్రం 

వేద న్యూస్, హైదరాబాద్ : ఔట్సోర్సింగ్ ఏజెన్సీని రద్దు చేయాలని ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా వేతనాలు చెల్లించాలని హైదరాబాద్ ఇందిరా పార్క్ మహాధర్నా సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చిన శాసన మండలి ఎమ్మెల్సీ అంజిరెడ్డి వినతి పత్రం అందజేసిన జాతీయ ఆరోగ్య…