పట్టపగలే యువకుడిపై కత్తులతో దాడి..! రంగంలోకి దిగిన పోలీసులు
వేద న్యూస్, కాటారం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో గుర్తుతెలియని దుండగులు పట్టపగలే ఓ యువకుడిపై కత్తులతో దాడి..ధన్వాడ – గుమ్మల్లపల్లి గ్రామాల మధ్యలో ఘటన.. ఓడిపిలవంచ గ్రామానికి చెందిన చిగురు గణేష్ పై కత్తులతో దాడి..గణేష్ కేకలు…