వడదెబ్బతో ములుగు మున్సిపల్ కార్మికుడి మృతి
వేదన్యూస్ ములుగు : ములుగులో విషాదం చోటుచేసుకుంది మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికుడు సాంబయ్య విధులు నిర్వహిస్తుండగా తీవ్ర ఎండల కారణంగా వడదెబ్బతో మృతి చెందాడు. మధ్యాహ్న సమయంలో పనులు చేస్తూ అస్వస్థతకు గురైన సాంబయ్య మున్సిపాలిటీ కార్యాలయానికి చేరుకుని షెడ్డు కింద…