Category: తెలంగాణ

అఖిల భారత శరీర అవయ దాతల సంఘం….

వేదన్యూస్ మహబూబ్ నగర్ అఖిల భారత శరీర అవయదాతల సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులుగా డాక్టర్ లయన్ అంబటి నటరాజు సావిత్రి బాయి పూలే విద్యా చారిటబుల్ ట్రస్ట్ అనుబంధ విభమైన అఖిల భారత శరీర అవయదాతల సంఘం తెలంగాణ…

ఆటో డ్రైవర్ రవీంద్రచారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి

వేద న్యూస్ ,కారేపల్లి ఆటో డ్రైవర్ రవీంద్రచారి అకాల మృతి కుటుంబంలో విషాదం వెన్నెముక ఆపరేషన్ అనంతరం చికిత్స పొందుతూ మృతి పేద కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలంటూ ఆటో యూనియన్ నేతల విజ్ఞప్తి సింగరేణి మండల పరిధిలోని విశ్వనాధపల్లి గ్రామానికి చెందిన…

తిరుపతమ్మ–నాగులమ్మ తల్లిని దర్శించుకున్న సర్పంచ్

వేదన్యూస్, నల్లగొండ వేములపల్లి మండలం ఆమనగల్లులో గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ తిరుపతమ్మ–నాగులమ్మ అమ్మవార్ల దేవాలయాన్ని గ్రామ సర్పంచ్ పిల్లల సందీప్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సూర్యనారాయణ శర్మ సర్పంచ్‌కు స్వాగతం పలికి ఆశీర్వచనాలు అందజేశారు.అమ్మవార్లకు…

ఓరుగల్లుకు వరద గండం.. ముందస్తు చర్యలు శూన్యం

= జోరుగా నాలాల కబ్జా.. వెలుస్తున్న అక్రమ కట్టడాలు = వానాకాలం ముంచుకొస్తున్నా వదలని నిర్లక్ష్యం = మహా నగరం నీట మునిగాకే హడావుడి = రొటీన్‌గా మారిన హంగామా.. శాశ్వత పరిష్కారం శూన్యం = ప్రతి ఏటా ఇదే తంతూ..…

‘బండి’కి ‘సన్’ స్ట్రోక్!

కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు సాయి భగీరథ్ పై పోక్సో కేసు = మద్యం తాగించి మైనర్ బాలికపై అత్యాచారం ఆరోపణలు = హైదరాబాద్ పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో అర్ధరాత్రి హైడ్రామా = కేసు పెట్టేందుకు పోలీసుల నిరాకరణ..…

నీటి రక్షణ ప్రస్తుత కర్తవ్యం

మారుతున్న జలచక్రం – అడుగంటుతున్న భూగర్భజలాలు మానవ కుత్రిమ చేష్టల వల్ల మారుతున్న వాతావరణ మార్పులే అసలు కారణం మారుతున్ననీటి కొరత వల్ల జీవవైవిధ్యంలో వేగవంతమైన మార్పులు నీరు… ఇది మనిషి సహా భూమిపై ఉన్న ప్రతి జీవికి జీవనాధారం. ప్రతీ…

ప్లాస్టిక్ వ్యర్ధాలు – పర్యావరణ వ్యవస్థల్లో పరిష్కారం లేని సంక్షోభాలు

ప్లాస్టిక్ మృత్యుజాలం – పశువులపాలిట నిశ్శబ్ద మరణ శాసనం పశువుల మాంసంలో, ఆహార, పాల ఉత్పత్తుల్లో మైక్రోప్లాస్టక్ వ్యర్ధాలు అంతర్వేది తీరంలో అస్థిపంజరంగా మారిన పశువు కడుపులో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, కేవలం ఒక జంతువు మరణానికి సంబంధించిన దృశ్యం మాత్రమే…

ప్రకృతితోనే మన మనుగడ – మేలుకొలుపు కోసం ఒక సమగ్ర పిలుపు

భూమిపై సమస్త జీవరాశుల మనుగడకు ప్రకృతి ఒక ప్రాణవాయువు వంటిదని, నేడు “అభివృద్ధి” అనే ముసుగులో జరుగుతున్న ప్రకృతి విధ్వంసం, కరీంనగర్ వంటి ప్రాంతాల్లో కొండల విధ్వంసం మరియు జలవనరుల ఆక్రమణల రూపంలో మన ఉనికిని ప్రశ్నార్థకం చేస్తోందని గుర్తించాల్సిన సమయం…

ప్రకృతిని పట్టించుకోపోతే – భవిష్యత్తే లేదు

ప్రకృతి మనకు కేవలం వనరులు అందించే సాధనం కాదు; అది మన జీవనానికి ఆధారం, మన ఉనికికి మూలం. మనం పీల్చే గాలి నుంచి తాగే నీటి బొట్టు వరకు, తినే ఆహారం వరకు అన్నీ ప్రకృతి ప్రసాదమే. గాలి, నీరు,…

చెదిరిన ‘చరిత్ర’! 800 ఏళ్ల నాటి కాకతీయ సంపద నేలమట్టం

= గణపతిదేవుని గడ్డపై పాలకుల విధ్వంసం = మట్టికోట సాక్షిగా.. కూలిన చారిత్రక శివాలయం = వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్‌నగర్‌లో శిల్పకళా మౌన రోదన = పురావస్తు శాఖ పరిధిలో ఉండగానే కూల్చివేత = గతంలో పునరుద్ధరణ పనులు…